Header Banner

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?

  Thu Jun 05, 2025 08:55        Politics

దేశంలో కులగణన చేపట్టాలని ఏళ్లనుంచి డిమాండ్ ఉంది. రాజకీయ, ఆర్థిక, సంక్షేమ ఫలాలు బడుగు బలహీన అట్టడుగు వర్గాల వరకు చేరాలంటే కులగణన చేపట్టాల్సిందేనని ప్రతిపక్షాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నినాదాలు వినిపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులగణన చేపట్టాలని నిర్ణయించింది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది.


2027, మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు జనగణనను సైతం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి తొలి దశ కులగణన చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 2027 మార్చి 1 నుంచి రెండో దశ కుల గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక తొలి దశలో ప్రతికూల వాతావారణం కలిగిన ప్రాంతాలైన ఉత్తరా ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌, లద్ధాఖ్‌, హిమాచల్‌‌ రాష్ట్రాల్లో కులగణన చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.


ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఇక మన దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 1948 పాపులేషన్ సెన్సస్ యాక్ట్, 1990 పాపులేష్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం ప్రతి పదేళ్లకోసారి జనగణన నిర్వహిస్తుంటారు. 2021 నిర్వహించాల్సి ఉండగా కొవిడ్-19 కారణంగా జనగణన చేపట్టలేదు. మరోవైపు 2027లో జనగణన ప్రక్రియ తర్వాత.. ఆ సమాచారం ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలోనూ మార్పు రానుంది.


ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు 26 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు బిగ్ షాక్ తగలబోతున్నట్లుగా భావించవచ్చు.


ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #CasteCensus #CasteSurvey2027 #IndianCensus2027 #SocialJustice #BackwardClassRights #CensusIndia #LokSabhaDelimitation #SouthIndiaConcern #AshwiniVaishnaw #CensusAndRepresentation